Thursday, 17 June 2021

మాన్సాస్‌ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్‌ -దోపిడీదారులంటూ ఫైర్‌-రాజరికం చెల్లదన్న వెల్లంపల్లి

విజయనగరం జిల్లాలోని పూసపాటి వంశీయులకు చెందిన మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పదవిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో అశోక్ గజపతిరాజు ఇవాళ తిరిగి బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. మాన్సాస్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఆయన మండిపడ్డారు. దీంతో అశోక్‌ ఛైర్మన్‌గా ఉన్న సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cNT5pL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour