Thursday, 17 June 2021

CBSE Scoring Plan : సీబీఎస్ఈ 12 ఫలితాలకు మూల్యాంకన పద్దతి ఇదే... సుప్రీం కోర్టుకు బోర్డు నివేదిక...

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో... విద్యార్థుల మార్కులకు సంబంధించిన మూల్యాంకన పద్దతిని బోర్డు ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం(జూన్ 17) సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది. దాని ప్రకారం... 12వ తరగతి ప్రీ-బోర్డు పరీక్షతో పాటు 10,11 తరగతుల్లో సాధించిన సగటు ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. సీబీఎస్ఈ బోర్డు తరుపున అటార్నీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cOZBfZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour