Thursday, 17 June 2021

వైఎస్ జగన్ చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి.. ఫ్యాక్ష‌న్ రెడ్డి గ్యాంగుల నెత్తుటి దాహం : లోకేష్ ధ్వజం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలపై, కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న టిడిపి నేతల దారుణ హత్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్ వైయస్ జగన్ చీఫ్ మినిస్టర్ ముసుగు తీసేసి, ఫ్యాక్షనిస్టు నిజరూపాన్ని బయటపెడుతున్నారు అంటూ జగన్ ను టార్గెట్ చేసి తీవ్రంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gEESN7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour