Friday, 18 June 2021

ఏపీ సీఎం జగన్ కు రఘురామ మరో లేఖాస్త్రం .. అమ్మ ఒడి నాన్న బుడ్డిగా మారిందంటూ ..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. గత తొమ్మిది రోజులుగా వివిధ అంశాలపై జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖలు రాస్తున్నారు. తాజాగా 9 వ రోజు ఆయన ఎన్నికల హామీ అయిన సంపూర్ణ మద్య నిషేధం పై జగన్ కు లేఖ రాశారు. రఘురామకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2S5zo5K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour