Thursday, 17 June 2021

భారత్ లో కరోనా : 8 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు , రెండు నెలల కనిష్టానికి మరణాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకు తగ్గుతున్న కేసులు భారతదేశానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. గత 24 గంటల్లో 62,480 కొత్త కరోనా కేసులను భారతదేశం నివేదించింది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులలో కాస్త తగ్గుదల కనిపించింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో మొత్తం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gESh7X
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour