Friday, 18 June 2021

మోదీ నాయకత్వానికి తగ్గిన జనామోదం-రెండేళ్లలో 20 పాయింట్లు డౌన్-అమెరికన్ కంపెనీ సర్వే

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ క్రమంగా తగ్గుతోందా... అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ 'మార్నింగ్ కన్సల్ట్' అవుననే అంటోంది. 2019 నాటితో పోలిస్తే మోదీకి ఉన్న జనామోదం 20 పాయింట్ల మేర తగ్గినట్లు మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. అగస్టు,2019లో మోదీకి 82 శాతం జనామోదం ఉండగా... ఇప్పుడది 66 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.జమ్మూకశ్మీర్ విభజన,ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q53O4J
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour