Tuesday, 15 June 2021

బీజేపీలో చేరిక రోజే అవమానం జరిగింది కదా!! .. ఈటెల రాజేందర్ కు కడియం శ్రీహరి సూటి ప్రశ్నలు

ఈటెల రాజేందర్ కు బీజేపీలో చేరిన మొదటి రోజు అవమానం జరిగిందా? ఈటెల రాజేందర్ కు బిజెపిలో సరైన ప్రాధాన్యత దక్కే అవకాశం లేదా? బీజేపీలో చేరి ఈటెల తప్పులో కాలేశాడా ? అంటే అవును అని చెప్తున్నారు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇంతకీ కడియం శ్రీహరి ఈటెల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3znxVc1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour