Tuesday, 15 June 2021

ఒకేసారి లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు: నాయకత్వంపై అసంతృప్తే కారణమా?

ఖమ్మం: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఒకేసారి 19 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా న్నారు. చర్లపల్లి పోలీసులు, సీఆర్పీఎఫ్ సమక్షంలో వీరి లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 10 మంది చర్ల మండలం పులిగుండాల గ్రామానికి చెందినవారని, మరో ఏడుగురు భక్తచింతలపాడు గ్రామానికి చెందినవారని, మరో ఇద్దరు దుమ్ముగూడెం మండలానికి చెందినవారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pUgpaW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour