Monday, 14 June 2021

రెంటికీ చెడ్డ రేవడిలా సంచైత- తిరిగి బీజేపీలోకి కష్టమే- జగన్ సై అంటే వైసీపీ ఎంట్రీ

విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీకుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా లభించిన అవకాశాన్ని సొమ్ముచేసుకుని వైసీపీ సర్కార్‌ సాయంతో మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం ఆలయ బోర్డు ఛైర్‌పర్సన్ అయిన సంచైత గజపతిరాజుకు హైకోర్టు తీర్పు భారీ షాక్‌ ఇచ్చింది. ఈ తీర్పుతో ఆమె ఈ రెండు ట్రస్టు బోర్డుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. అదే సమయంలో రాజకీయంగానూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vmL5CF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour