Monday, 14 June 2021

Bengaluru: ఐటీ హబ్ లో ఎంట్రీకి కొత్త రూల్స్, తేడా వస్తే అక్కడికే, అన్ లాక్ దెబ్బతో ఫోలో అంటూ !

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో ఎంట్రీ ఇవ్వాలనుకునే ప్రజలకు ప్రభుత్వ అధికారులు షాక్ ఇచ్చారు. సుమారు 45 రోజుల తరువాత కర్ణాటక ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ఇచ్చింది. బెంగళూరు నగరంలో అనేక పరిశ్రమల్లో పని చేస్తున్న వాళ్లు కంపెనీ ఉద్యోగులు, డ్రైవర్లు, గార్మెంట్స్ ఉద్యోగులు తదితరులు లాక్ డౌన్ దెబ్బతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RVNd6R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour