Monday, 14 June 2021

CJI Ramana : యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకున్న సీజేఐ రమణ దంపతులు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఎన్వీ రమణ దంపతులు మంగళవారం(జూన్ 14) యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సీజేఐ దంపతులకు మహాదాశీర్వచనంతో పాటు స్వామి వారి తీర్థ ప్రసాదాలు,శేష వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో పూజల అనంతరం సీజేఐ దంపతులు వీవీఐపీల కోసం నూతనంగా నిర్మించిన అతిథి గృహానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xmQefv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour