కరోనా మహమ్మారి అడవులను సైతం వదలడం లేదు. ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని సైతం వణికిస్తోంది. ఇటీవల మావోయిస్టులు చత్తీస్గడ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలో చాపకింద నీరులా కార్యకలాపాలను విస్తరిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి చేసి షాక్ ఇచ్చారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2T3TbDc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment