Wednesday, 30 June 2021

మోడీ సర్కార్‌కు సుప్రీం కీలక ఆదేశాలు: లక్షలాది కరోనా మృతుల కుటుంబాలకు బెనిఫిట్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన విధ్వంసానికి లక్షలాది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడకలు చాలక మృత్యువాత పడ్డారు. ఒక దశలో రోజువారీ కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలకు పైగా నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు అదే సంఖ్య కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే- నాలుగు లక్షలకు పైగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x2zwSO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour