Tuesday, 15 June 2021

చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్; విశాఖలో భూకబ్జాలన్నీ ఆయన కనుసన్నల్లోనే : గుడివాడ అమర్‌నాథ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించిన విశాఖ నగరంలో భూముల కబ్జాల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. టిడిపి నేతలు భూముల కబ్జాలకు పాల్పడుతున్నారు అని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో దాడులు నిర్వహిస్తోంది. అయితే సీఎం జగన్ కావాలనే టిడిపి నేతలను ఇబ్బందులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gqTfWE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour