Tuesday, 15 June 2021

జగన్ సర్కార్ స్ట్రాంగ్ డెసిషన్: డిగ్రీలో విద్యాబోధన ఆ లాంగ్వేజ్‌లోనే: టీడీపీకి మరో ఛాన్స్

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌లోనే విద్యాబోధన సాగించాలనే విషయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, తెలుగు భాషాభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొంటూ వస్తోన్న జగన్ సర్కార్.. ఈ విషయంలో తన రూటు మార్చినట్టు కనిపిస్తోంది. ప్రాథమిక, మాధ్యమిక విద్యలో సాధించలేని ఈ మార్పును ఉన్నత విద్య విభాగంలో తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సైతం జారీ చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vppSrR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour