Tuesday, 15 June 2021

Etela Rajender : ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం... పైలట్ అప్రమత్తమవడంతో అంతా సేఫ్...

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఈటల బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరగా... టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ వెంటనే అప్రమత్తమై ఢిల్లీ విమానాశ్రయంలోనే ఆ స్పైస్ జెట్ విమానాన్ని నిలిపివేశాడు. విమానంలో ఈటలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు,సీనియర్ నేత వివేక్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3griEzr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour