Sunday, 13 June 2021

రఘురామ లేఖాస్త్రాలు: సీఎం జగన్‌కు వరుసగా నాలుగోసారి-ఉద్యోగాల క్యాలెండర్‌పై నిలదీసిన ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే సీఎంకు వరుసగా మూడు లేఖలు రాసిన ఎంపీ.. తాజాగా నాలుగో లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం... ఆ హామీని నెరవేర్చలేదని తాజా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ హామీని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xbVi6e
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour