Sunday, 13 June 2021

చంద్రబాబుకు నెత్తుటి వాంతులు: లేస్తే మనిషిని కాదంటాడు..గానీ లేవలేడు: సాయిరెడ్డి

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శలను తిప్పి కొట్టే పనిలో పడ్డారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. తనపై నమోదైన కేసులను మాఫీ చేయించుకోవడానికి, బెయిల్ రద్దు కాకుండా ఉండటానికే వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించి వచ్చారంటూ టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలు, విమర్శలపై ఘాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pPkxbW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour