ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్లోని జుహి శుక్లాపూర్లో నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని శుక్రవారం(జూన్ 11) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిర్మించిన నాలుగు రోజులకే ఆలయం ధ్వంసమైంది. ఇది ముమ్మాటికీ పోలీసుల పనే అని శుక్లాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. నిజానికి ఓ వివాదాస్పద స్థలంలో ఆ ఆలయాన్ని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wjsLfa
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment