Sunday, 13 June 2021

కరోనా మాత ఆలయం ధ్వంసం-పోలీసుల పనే అంటున్న గ్రామస్తులు-అసలు కారణమదే?

ఉత్తరప్రదేశ్‌ ప్రతాప్‌గఢ్‌లోని జుహి శుక్లాపూర్‌లో నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని శుక్రవారం(జూన్ 11) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నిర్మించిన నాలుగు రోజులకే ఆలయం ధ్వంసమైంది. ఇది ముమ్మాటికీ పోలీసుల పనే అని శుక్లాపూర్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. నిజానికి ఓ వివాదాస్పద స్థలంలో ఆ ఆలయాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wjsLfa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour