Saturday, 5 June 2021

అమూల్‌కు ప్రభుత్వ నిధులపై హైకోర్టు బ్రేక్‌- జగన్‌ సర్కార్‌కు షాక్‌- రఘురామదే పైచేయి

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య జరుగుతున్న పోరులో మరోసారి రఘురామదే పైచేయి అయింది. గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని సవాల్‌ చేస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో సహకార పాల ఉత్పత్తుల రంగంలో అమూల్‌ను రంగంలోకి దింపి జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cj84rH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour