Saturday, 5 June 2021

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, స్వల్పంగా పెరిగిన మరణాలు: 16 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతన్నాయి. గత 58 రోజుల తర్వాత అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 1.20 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా, 3380 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ppClKU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour