న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతన్నాయి. గత 58 రోజుల తర్వాత అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా 1.20 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా, 3380 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ppClKU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment