Saturday, 5 June 2021

వెంటాడుతున్న రఘురామ..సీఐడీకి లీగ‌ల్ నోటీసులు : ఆ ఫోన్ లోనే మొత్తం సమాచారం : ముఖ్యమంత్రే లక్ష్యంగా.!!

రాష్ట్ర వ్యాప్తంగా..జాతీయ స్థాయిలో చర్చకు కారణమైన రఘురామ రాజు అంశం లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రఘురామ రాజు ఇప్పటికే ఏపీ సీఐడీ..ప్రభుత్వం పైన ఢిల్లీలో పలువురికి వరుసగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు తనను విచారించిన సీఐడి అదనపు డీజీ సునీల్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z3DImL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour