Wednesday, 30 June 2021

మా సహనాన్ని పరీక్షించొద్దు: ఆందోళన చేస్తున్న రైతులకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరిక

ఛండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఆందోళన చేస్తూ దాడులకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించారు. ప్రభుత్వం సహిస్తోంది కదా అని.. హద్దులు మీరొద్దని గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వానికీ సహనం కోల్పోయే ఓ రోజు వస్తుందంటూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TezlFz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour