Friday, 11 June 2021

జగన్‌కు రఘురామ లెటర్స్‌ సిరీస్‌- నెరవేరని హామీలపై- ఈ సారి లేఖలో టార్గెట్ అవే

వైసీపీ అధినేత కమ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు పార్టీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్‌ రద్దు వంటి నెరవేరని హామీలపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసే విధంగా లేఖలు రాస్తున్న రఘురామ ఇవాళ మరో హామీని ఎంచుకుని జగన్‌కు లేఖ రాశారు. దాదాపు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iFKEAH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour