కేంద్ర కేబినెట్లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు అందులో మంత్రులుగా పనిచేసిన అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి శాఖలను ఇంఛార్జీలు చూస్తున్నారు. దీంతో వెంటనే కేబినెట్ విస్తరణ చేపట్టాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ నెల 17వ తేదీన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేస్తారనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Sl2UVt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment