Saturday, 12 June 2021

వైసీపీ ఫిర్యాదుకు రఘురామ కౌంటర్‌- ప్రివిలేజ్‌ మోషన్‌తో- అనర్హత చెల్లదని ధీమా

వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కోరుతూ రెండోసారి సొంత పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు తాజాగా ఫిర్యాదు చేసారు. దీనిపై రఘురామ ఘాటుగా స్పందించారు. అసలు తనపై అనర్హత వేటు చెల్లదన్నారు. వైసీపీ చెప్తున్న కారణాలతో అనర్హత వేటు వేయడం సాధ్యం కాదన్నారు. అంతటితో ఆగకుండా వైసీపీ సర్కార్ చర్యలపై లోక్‌సభలోనే తేల్చుకునేందుకు ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iCDihd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour