Monday, 7 June 2021

నేడే తెలంగాణ కేబినెట్ భేటీ-అందరి చూపు వాటి పైనే-లాక్‌డౌన్ ఎత్తేస్తారా,పీఆర్సీ అమలు ప్రకటిస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం(జూన్ 7) రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. లాక్‌డౌన్ ఎత్తివేత లేదా పొడగింపు,ఉద్యోగులకు పీర్సీ అమలుపై కేబినెట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపు,రాష్ట్ర ఆర్థిక స్థితి గతులు,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు,కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తాజా కేబినెట్ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3clXYWY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour