న్యూఢిల్లీ: అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన తౌక్టే, యాస్ తుఫాన్లు సద్దుమణిగిన కొద్దిరోజుల్లోనే మరొకటి ఆవిర్భవించడానికి సిద్ధమైంది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఈ నెల 11వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా ఇది తుఫాన్గా రూపాంతరం చెందొచ్చని పేర్కొంది. దీని ప్రభావం వల్ల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pwp4jA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment