Monday, 7 June 2021

Coronavirus third wave: జగన్ సర్కార్ హైఅలర్ట్: అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ..!

అమరావతి: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత.. ఏ స్థాయిలో ఉందో చెప్పుకోనక్కర్లేదు. పెను సంక్షోభానికి దారి తీసిందిది. లక్షలమంది ప్రాణాలను బలి తీసుకుంది. అదే స్థాయిలో ఆసుపత్రుల పాలు చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రెండోదశలో సృష్టించిన ఉత్పాతం దుష్ప్రభావం- మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారత్‌‌పైనే అధికం. ఒక దశలో దేశవ్యాప్తంగా రోజువారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pwN32f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour