Monday, 7 June 2021

దారికొచ్చిన ట్విట్టర్‌-మరింత గడువివ్వాలని కేంద్రానికి వినతి-కరోనా పేరుతో

సోషల్‌ మీడియా దిగ్గజాల్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ అమలు విషయంలో ట్విట్టర్ ఎట్టకేలకు దారికొచ్చింది. కొత్త ఐటీ రూల్స్‌ అమలుకు తాము సిద్ధమేనని, అయితే తమకు కొంత సమయం కావాలని కేంద్రాన్ని కోరింది. గత వారం కేంద్రం జారీ చేసిన ఫైనల్ నోటీసులపై స్పందించిన ట్విట్టర్‌ ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34XOOMd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour