చిత్తూరు జిల్లా మదనపల్లెలోని పారిశ్రామిక వాడలో పేలుడు చోటు చేసుకుంది. స్థానిక టీపీ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని లింగప్ప(42)గా గుర్తించారు. గాయాపాలైనవారిని మహేష్,నయాజ్ బాషాలుగా గుర్తించారు. ప్రస్తుతం వారిద్దరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యూకలిప్టస్ ఆయిల్ క్వాలిటీని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zcmAeI
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment