Monday, 7 June 2021

వివేకా హత్య కేసులో చురుగ్గా విచారణ-కడప సెంట్రల్‌ జైలు కేంద్రంగా ఉచ్చు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికీ కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ... ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వివేకా కారు డ్రైవర్‌ సహా పలువురిని తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మాజీ సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2T9CQN3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour