ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషన్ బ్రేకులు వేయటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా శాసన మండలిలో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేసారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆ నలుగురి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..ప్రభుత్వం నలుగురి పేర్లు ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. జగన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3woiPAS
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment