Saturday, 5 June 2021

మహారాష్ట్ర అన్‌లాక్: పాజిటివిటీ రేటు ఆధారంగా ఐదు కేటగిరీల్లో, సోమవారం నుంచి అమలు

ముంబై: మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. సెకండ్ వేవ్‌లో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి చర్యలతో రాష్ట్రంలో క్రమంగా కరోనా కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు దశల్లో అన్‌లాక్ ప్రక్రియను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cloXBX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour