Wednesday, 30 June 2021

కరోనా సెకండ్ వేవ్ పై పోరులో ఏపీ భేష్- లోకల్ సర్కిల్స్ సర్వేలో రెండోస్ధానం-టాప్ తమిళనాడు

రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా మొదలైన కరోనా రెండో దశ ప్రభావం ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి విచ్చలవిడిగా కొనసాగింది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నాలు లేవు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత ఎదుర్కొంటూనే మరోవైపు కరోనాను పలు రాష్ట్రాలు సమర్ధవంతంగా నియంత్రించగలిగాయి. ఇలాంటి రాష్ట్రాలపై తాజాగా సోషల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TbKEyd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour