Friday, 18 June 2021

మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి: కలకత్తా హైకోర్టులో నందిగ్రామ్ ఎన్నిక విచారణ జూన్ 24కు వాయిదా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నందిగ్రామ్ నుండి తనపై పోటీ చేసిన సువేందు అధికారిని వదిలి పెట్టడం లేదు. పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత బీజేపీ చీఫ్ సువేందు అధికారి ఎన్నికపై అనుమానాలు ఉన్నాయంటూ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో సవాల్ చేశారు. ఇక మమతా బెనర్జీ పిటిషన్ ను పరిశీలించిన కలకత్తా హైకోర్టు ఈ రోజు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TJwmEC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour