Tuesday, 8 June 2021

జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం-ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం-హుజురాబాద్‌‌ టూర్‌లో గర్జించిన ఈటల

తెలంగాణ ఉద్యమానికి ఆనాడు కరీంనగర్ ఎలాగైతే కేంద్ర బిందువుగా నిలిచిందో... రాష్ట్ర ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జరగబోయేది కురుక్షేత్ర యుద్దమని... పాండవులకు,కౌరవులకు మధ్య యుద్దం జరగబోతుందని చెప్పారు. ఇది ధర్మానికి,అధర్మానికి మధ్య సాగే యుద్ధమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పి తీరుతారని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3puSNtf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour