తెలంగాణ ఉద్యమానికి ఆనాడు కరీంనగర్ ఎలాగైతే కేంద్ర బిందువుగా నిలిచిందో... రాష్ట్ర ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జరగబోయేది కురుక్షేత్ర యుద్దమని... పాండవులకు,కౌరవులకు మధ్య యుద్దం జరగబోతుందని చెప్పారు. ఇది ధర్మానికి,అధర్మానికి మధ్య సాగే యుద్ధమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్పి తీరుతారని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3puSNtf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment