Tuesday, 8 June 2021

జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా..బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేతో భేటీ: వివక్షేనంటూ

అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమను కనపరుస్తోందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతోన్నాయి. రాజకీయ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోందనే సందేశాన్ని కేంద్రం ప్రత్యక్షంగా పంపిస్తోందనే ఆగ్రహావేశాలు వ్యక్తమౌతోన్నాయి. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశంలోనే నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దొరకని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iD9Ms3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour