Tuesday, 8 June 2021

రఘురామ పోరు దారితప్పుతోందా ? రాజద్రోహం సెక్షన్‌ రద్దు డిమాండ్‌- కేంద్రానికే గురిపెట్టారా ?

వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే ఏడాదిన్నరగా పోరాడుతున్న రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం సెక్షన్‌కు వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ సెక్షన్‌ను ఐపీసీ నుంచి తొలగించాలంటూ కేంద్రానికి అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపాలంటూ ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. అయితే రాజద్రోహం సెక్షన్‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wfL593
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour