Sunday, 6 June 2021

రఘురామ ఇష్యూ: ఎంపీపై థర్డ్ డిగ్రీ పార్లమెంట్‌కే అవమానమంటూ కేరళ ఎంపీ ప్రేమచంద్రన్

అమరావతి: ఏపీ సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనను కొట్టారని, థర్డ్ డిగ్రీ ఉపయోగించారని వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జాతీయ మానవ హక్కుల సంఘానికి, పార్లమెంటుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, పలువురు ప్రముఖులకు కూడా లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకు పలువురు సహచర ఎంపీలు, నేతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v0MIpj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour