తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ వ్యాక్సిన్ల దందా నడుస్తోందని, ప్రభుత్వ టీకా కేంద్రాల్లో కొరత ఏర్పడగా, ప్రైవేటులో మాత్రం వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుండం వెనుక మతలబు ఏందో చెప్పాలంటూ వైఎస్సార్ టీపీ నేత వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. వ్యాక్సిన్ల దందాపై వెలుగు దినపత్రిక క్లిప్పింగ్స్ తో షర్మిల ఆదివారం సంచలన ట్వీట్లు చేశారు..
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pq09y4
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment