Sunday, 6 June 2021

ఏపీ మాజీ సీఎం సతీమణి కన్నుమూత -కాసు రాఘవమ్మ మృతిపై సీఎం జగన్ సంతాపం

తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన కాసు కుటుంబంలో విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతోన్న రాఘవమ్మ ఆదివారం ఉదయం హైదరాబాదు సోమాజిగూడలోని తమ నివాసంలో కన్నుమూశారు. ఆనందయ్య మందు: TDPకి షాక్ -సోమిరెడ్డిపై చీటింగ్ కేసు -వైసీపీ నకిలీ వ్యాపారమన్న అచ్చెన్నాయుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3g9SMqs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour