ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన సొంత కోడలిని కొంతమంది వ్యక్తులకు విక్రయించాడు. కేవలం రూ.80వేలకు కక్కుర్తి పడి కొడుకు భార్యను అమ్మకానికి పెట్టాడు. కొడుకు,కోడలికి ఎక్కడా అనుమానం రాకుండా ఈ కుట్రకు తెరలేపాడు. అనారోగ్యం పేరుతో కోడలిని ఇంటికి రప్పించుకుని... గుజరాత్కు చెందిన ఓ ముఠాకు ఆమెను అమ్మేశాడు. ఇంతలోనే కొడుకుకి తండ్రిపై ఎక్కడో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x4scFP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment