Monday, 7 June 2021

యూపీలో దారుణం-సొంత కోడలినే రూ.80వేలకు-మాయ మాటలు చెప్పి అమ్మేసిన మామ

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన సొంత కోడలిని కొంతమంది వ్యక్తులకు విక్రయించాడు. కేవలం రూ.80వేలకు కక్కుర్తి పడి కొడుకు భార్యను అమ్మకానికి పెట్టాడు. కొడుకు,కోడలికి ఎక్కడా అనుమానం రాకుండా ఈ కుట్రకు తెరలేపాడు. అనారోగ్యం పేరుతో కోడలిని ఇంటికి రప్పించుకుని... గుజరాత్‌కు చెందిన ఓ ముఠాకు ఆమెను అమ్మేశాడు. ఇంతలోనే కొడుకుకి తండ్రిపై ఎక్కడో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3x4scFP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour