Monday, 7 June 2021

దేశంలో మూడున్నర లక్షలను దాటేసిన కరోనా మరణాలు: 63 రోజుల తరువాత..ఆందోళనకరమే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. తాజాగా- లక్షకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. 63 రోజుల తరువాత లక్షకు దిగువగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశాలు లేకపోలేదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3irhO7c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour