Monday, 7 June 2021

రూటు మార్చిన జగన్: ఆ కీలకాంశంపై మోడీకి మరో లెటర్: రూ.34,109 కోట్లు..లక్ష్యం నెరవేరట్లేదు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వరుస లేఖలు రాస్తోన్నారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత.. అదే అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని పలుమార్లు లేఖలు రాశారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, టీకాల లభ్యత.. వంటి కోవిడ్19 సంబంధిత పరిస్థితులపై తరచూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v05woP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour