Monday, 7 June 2021

మహాత్మా గాంధీ ముని మనవరాలికి సౌతాఫ్రికాలో 7 ఏళ్ల జైలు శిక్ష-వ్యాపారవేత్తను మోసం చేసిన ఆశిష్ లతా

సౌతాఫ్రికాలో ఉండే మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్(56)కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. రూ.3 కోట్లు మోసంతో పాటు ఫోర్జరీకి పాల్పడిన కేసులో డర్బన్ కోర్టు ఆమెను దోషిగా తేల్చి శిక్ష విధించింది. ఆమె దోషిత్వాన్ని,శిక్షను అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కోర్టు తిరస్కరించింది. 2015 నుంచి నడుస్తున్న ఈ కేసులో డర్బన్ స్పెషలైజ్డ్ కమర్షియల్ క్రైమ్ కోర్టు సోమవారం(జూన్ 7) తీర్పు వెలువరించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pxDMXB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour