Wednesday, 30 June 2021

ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత... సాధారణం కంటే 7 డిగ్రీలు ఎక్కువగా...

ఓవైపు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా... దేశ రాజధాని ఢిల్లీ మాత్రం ఎండలతో అల్లాడుతోంది. బుధవారం(జూన్ 30) అక్కడ రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. ఢిల్లీలోని సఫ్దర్ గంజ్‌లో ఉన్న వాతావరణ శాఖ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ పొరుగునే ఉండే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ydgZnc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour