Wednesday, 30 June 2021

షాకింగ్ : కోవిడ్ నుంచి కోలుకున్నాక అసాధారణ స్థాయిలో సుగర్ లెవల్స్-ఎయిమ్స్ సర్వేలో వెల్లడి

కోవిడ్‌కి సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)-పాట్నా షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్ బారినపడినవారిలో.. రక్తంలో సుగర్ లెవల్స్ అసాధారణ స్థాయిలో పెరిగినట్లు గుర్తించామని తెలిపింది. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం వీరిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన టెలీఫోనిక్ సర్వే ద్వారా కోవిడ్ నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dvt2nP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour