గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం(జులై 1) నుంచి 18 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. ఇందుకోసం 100 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకునేవారు కోవిన్ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కోవిన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని జీహెచ్ఎంసీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w9BLSY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment