Thursday, 24 June 2021

కరోనా డెల్టా ప్లస్ కలకలం: మరో ఇద్దరు మృతి, ఏడు కొత్త కేసులు, టీకా వేసుకుంటే సేఫ్

భోపాల్: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతుండగా.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డెల్టా ప్లస్ కారణంగా ఇప్పటికే తొలి మరణం సంభవించగా.. తాజాగా మరో ఇద్దరు కూడా ఈ వేరియంట్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతులు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h7p9pU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour