భోపాల్: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతుండగా.. కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డెల్టా ప్లస్ కారణంగా ఇప్పటికే తొలి మరణం సంభవించగా.. తాజాగా మరో ఇద్దరు కూడా ఈ వేరియంట్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతులు కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని వైద్యులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h7p9pU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment